మదనపల్లెలో ఘనంగా హనుమాన్ జయంతి, ప్రముఖుల హాజరు.

0
45

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇంచార్జ్ కందికట్ల జయ, కురబ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లే రెడ్డి ప్రసాద్, జై భీమ్ నాయకులు కోనా భాస్కర్, కట్టా లక్ష్మి నారాయణ, మల్లికార్జున, ప్రకాష్ పాల్గొన్నారు. వీరంతా భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు
జనవరి 13, 2026. తాడేపల్లి.   మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ...
By Rajini Kumari 2026-01-13 16:26:56 0 169
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:కల్లూరులో కాంట్రాక్ట్ టీచర్ అసభ్య ప్రవర్తన!
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా...
By Kothuru Murali 2026-02-25 13:14:32 1 121
Andhra Pradesh
పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి వంగవీటి రంగాకు నివాళులు
పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో వంగవీటి రంగా కు నివాళులు..           ...
By Rajini Kumari 2025-12-26 10:28:08 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com