బి ఆర్ ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ సభ్యత్వం నమోదు ప్రక్రియపై ఫోకస్.....!

0
63

సభ్యత్వ నమోదుపై కేసీఆర్ ఫోకస్

భరత్ అవాజ్ న్యూస్: 13 మే నేడు తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతలకు సూచించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో దాదాపు 6 గంటల పాటు చర్చించారు. డిజిటలైజేషన్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రంలోని 35,655 పోలింగ్ బూత్లలో.. బూత్కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మందికి శిక్షణా శిబిరాలు నిర్వహించాలని సూచించారు. బి ఆర్ ఎస్ పార్టీ నేతలు త్వరగా జరపాలని చెప్పడం జరిగింది దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము....

Search
Categories
Read More
Andhra Pradesh
*ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్లో పై చర్యలు తీసుకోవాలి*
       ఆదోని పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ముందస్తు అడ్మిషన్లు...
By Boya Dasthagiri 2026-03-23 13:09:09 0 242
Telangana
మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కుమారునికి అదే శిక్ష విధించండి...డాక్టర్ అంబలా ప్రభాకర్ ,బి ఎస్ పి
నిరుపేదలు తప్పు చేస్తే ‎నిర్భయ, ఫోక్సో, దిశా చట్టాల ద్వారా  ‎వెంటనే అరెస్టులు/...
By Ponnala Srinivasrao 2026-05-13 00:46:55 0 69
Andhra Pradesh
Chandrababu Naidu: మీరు చేసింది మహా పాపం... ఏక సభ్య కమిషన్ వేస్తున్నాం: సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: మీరు చేసింది మహా పాపం... ఏక సభ్య కమిషన్ వేస్తున్నాం: సీఎం చంద్రబాబు |...
By Pagadala Venkateswar 2026-02-06 05:10:49 0 126
Telangana
ఓ మైనర్ బాలికకు ఫామ్‌హౌస్‌లో మద్యం తాగించి, ‎లైంగిక దాడికి పాల్పడ్డ బండి సంజయ్ సుపుత్రుడు.
ఓ మైనర్ బాలికకు ఫామ్‌హౌస్‌లో మద్యం తాగించి,  ‎లైంగిక దాడికి పాల్పడ్డ బండి...
By Ponnala Srinivasrao 2026-05-10 02:15:23 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com