సరిహద్దులు దాటుతున్న చింతూరు "ఆకు" కష్టాలు.
Posted 2026-05-11 04:49:10
0
184
చింతూరు అడవుల్లో ప్రకృతి ప్రసాదించిన సంపద ఉంది, కష్టపడే చేతులు ఉన్నాయి. కానీ, ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చే ప్రభుత్వ సహకారం మాత్రం కరువైంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారుల ఉదాసీనత వల్ల గిరిజన జీవనోపాధి ఇప్పుడు 'నది' దాటి పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.గతంలో చింతూరు కేంద్రంగా సాఫీగా సాగిన తునికాకు (బీడీ ఆకు) సేకరణ, ఇప్పుడు అధికారుల పట్టింపులేమితో అటకెక్కింది.ఇక్కడ కొనేవారు లేక, గిరిజనులు తాము సేకరించిన ఆకును పడవల్లో నింపుకుని, ప్రమాదకరమైన సీలేరు నదిని దాటి ఒడిశాకు వెళ్తున్నారు.తమ ప్రాంతంలోనే గిట్టుబాటు ధర దక్కాల్సిన చోట, ప్రాణాలు పణంగా పెట్టి పక్క రాష్ట్రంలో అమ్ముకోవాల్సి రావడం శోచనీయం.ఇకనైనా చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు అటవీ అధికారులను కోరుతున్నారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Bengaluru Office Leasing Demand Remains Strong
Bengaluru's commercial real estate market continues to record strong office leasing activity,...
Chandrababu Naidu: ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు.
ప్రాంతాల వారీగా రోగులను గుర్తించి స్థానికంగా చికిత్స అందించడమే లక్ష్యం
2030 నాటికి క్యాన్సర్...
Punjab Advances Renewable Energy and Green Initiatives
Punjab continues to expand its renewable energy and environmental sustainability efforts through...
ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్ కల్యాణ్.
ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది:...
Justice for Every Indian – A Call We Can’t Ignore
Fake Encounter or Miscarriage of Justice in Punjab?
Two young men, Jaspreet Singh and Ram...