మదర్స్ డే రోజున వరంగల్ జిల్లాలోని మలుగు రోడ్ జంక్షన్ వద్ద విగ్రహావిష్కరణ

0
69

WGL: కొండంత కష్టాన్ని మోసేది.. కొండంత ప్రేమను పంచేది..!

భారత్ అవాజ్ న్యూస్: మే 10 రోజున 

భూగోళానికి భూమి అనే స్త్రీ పేరు ఉంది. ఎందుకంటే మోయగల శక్తి, సహనం వారికే ఉంటుంది గనుక. అందుకే ప్రతి తల్లి కొండంత కష్టాన్ని తను దాచుకొని, అంతులేని ప్రేమను తన బిడ్డలకు పంచుతుంది. వరంగల్ ములుగు రోడ్డు జంక్షన్లో తలపై కట్టెల మోపు, చేతిలో నీటి డబ్బా, వీపుకి వెనక భాగంలో తన పసిబిడ్డను మోస్తున్న అమ్మ విగ్రహ రూపం చూపరులకు వారి తల్లి గుర్తుకు వచ్చేలా చేస్తోంది....

# మదర్స్ డే 'శుభాకాంక్షలు తెలపడం జరిగింది

Search
Categories
Read More
Haryana
Supreme Court Eases Restrictions on Ashoka Professor, Criticizes Haryana SIT
Supreme Court Eases Restrictions on Ashoka Professor, Criticizes Haryana SIT The Supreme Court...
By Bharat Aawaz 2025-07-17 06:43:42 0 2K
Andhra Pradesh
కలెక్టరేట్లో కీచకుడు
*కలెక్టరేట్ లో కిచకుడు    ఉద్యోగినిపై లైంగిక వేధింపులు..*   బాధితురాలి...
By Rajini Kumari 2026-04-25 11:51:03 0 131
Andhra Pradesh
కొంకుదురులో మహాశివరాత్రి వేడుకలు భక్తజనంతో కిటకిటలాడిన త్రిముఖ లింగేశ్వర స్వామి ఆలయం
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొంకుదురులోని శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత త్రిముఖ లింగేశ్వర...
By Ratna Sekhar 2026-02-19 20:24:23 0 797
Telangana
వ్యభిచారం గృహంపై పోలీసుల దాడులు.
సికింద్రాబాద్:   బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు. ...
By Sidhu Maroju 2025-09-12 10:45:32 0 268
Andhra Pradesh
నందిగామ మున్సిపాలిటీ 20వార్డులను 32 వార్డులుగా పునర్విభజన
ప్రభుత్వం వారి ఉత్తర్వులనుసరించి, కమీషనర్ & సంచాలకులు, పురపాలక శాఖ వారి ఆదేశానుసారం ప్రస్తుతం...
By Patan Khuddus 2026-05-17 14:17:03 0 91
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com