మీ భద్రత మిచేతుల్లోనే: ఇంటిపనివారి వివరాలు పోలీసులకు ఇవ్వండి ఎస్పి నీతికా పంత్

0
263

🎤భారత్ ఆవాజ్ న్యూస్•కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలో దొంగతనాలు, నేరాల నివారణకు ప్రతి యజమాని తమ ఇంట్లో పనిచేసే పనిమనుషులు.డ్రైవర్లు మరియు అద్దెదారుల వివరాలును స్థానిక పోలీస్ స్టేషన్ లో తప్పనిసరిగా నమోదు చేయాలనీ ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ గారు కోరారు.అపరిచితులను నమ్మి మోసపోకుండా.వారి ఆధార్ కార్డ్ మరియు ఫోటోలను సమర్పించి వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు.భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దు అని,ఏదైనా అనుమానం వస్తే వెంటనే డైల్ 100 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుస్తకమే ప్రపంచాన్ని మార్చింది : రాఘవరెడ్డి
శుక్రవారం నాడు మదనపల్లి పట్టణంలో బిటి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాఘవ రెడ్డి చేతులమీదుగా విశాలాంధ్ర...
By Pagadala Venkateswar 2026-02-28 06:33:37 0 95
Andhra Pradesh
రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్.
AP: రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు...
By Pagadala Venkateswar 2026-01-24 14:51:59 0 134
Andhra Pradesh
మదనపల్లె: వృద్ధురాలిపై దంపతుల పైశాచిక దాడి.
మదనపల్లె కురవంకలో మంగళవారం ఉదయం భాగ్యమ్మ (60) అనే వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన ప్రకాశ్,...
By Pagadala Venkateswar 2026-03-03 08:55:05 0 123
Telangana
అకాల వర్షాలు కన్నీళ్లు పెడుతున్న రైతులు....
అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు.... భారత్ అవాజ్ న్యూస్ :TG: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట...
By Gujile Ramu 2026-05-04 01:13:40 0 110
Telangana
పెద్దపల్లి : మహిళా దారుణ హత్య..!
పెద్దపల్లి : పాలకుర్తి మండలం పుట్నూరులో మంగళవారం రాత్రి బౌదు సుమలత (28) దారుణ హత్యకు గురైంది....
By Sunka Santhosh 2026-05-13 05:24:00 0 61
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com