పుంగనూరు: ఒంటరి ఏనుగు పట్ల అప్రమత్తంగా ఉండాలి

0
57

శనివారం, పుంగనూరు నియోజకవర్గం, సోమల, సదుం మండల సరిహద్దు ప్రాంతాలలో ఏనుగు సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మండలంలోని పోతంవారి పల్లె సమీపంలోని బంగారం చింత ప్రదేశంలో ఒంటరి ఏనుగు ఉన్నట్లు చెప్పారు. పోతంవారిపల్లి, సీలయ్య గారి పల్లి, బత్తలవారి పల్లి, నాయనవారిపల్లె గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని, రాత్రివేళలో తెల్ల దుస్తులతో పొలాల వద్దకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అధికారుల సూచనలను విధిగా పాటించాలని కోరారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
250 కి ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కల తొలగింపు : కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  • నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• 250 కి పైగా ఖాళీ...
By Hari Krishna 2026-01-11 07:29:21 0 187
Andhra Pradesh
అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్.
అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్ 30-04-2026 Thu 22:42 | Andhra Nara Lokesh...
By Pagadala Venkateswar 2026-05-01 04:18:37 0 62
Punjab
Global Extortion Rackets Target Punjab Businessmen via U.S. & Malaysian Calls
Punjab authorities are alarmed by a surge in international extortion calls targeting businessmen...
By Bharat Aawaz 2025-07-17 10:58:17 0 1K
Andhra Pradesh
విజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అవుతుందా?
విశాఖపట్నం ఇప్పుడు దేశంలో కొత్త ఆర్థిక కేంద్రంగా మారుతుందా అనే చర్చ వేగంగా జరుగుతోంది. పోర్ట్...
By Babitha Babitha 2026-05-20 13:00:08 0 52
Andhra Pradesh
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం–పొదిలి
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-01-30 06:22:51 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com