వరంగల్ జిల్లా పోలీస్ స్టేషన్లో ఎదురుచూపులు మహిళలు రైతులు బయోమెట్రిక్ కోసం.....!
Posted 2026-05-09 00:53:29
0
98
వరంగల్: అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్లో మహిళా రైతుల పడిగాపులు
భారత్ ఆవాస్ న్యూస్: 8 మే నేడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్లో మహిళా రైతులు పడిగాపులు కాస్తున్నారు..
జాంబవ రైతు ఉత్పత్తిదారుల సంఘం నిర్వహణలో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రంలో మక్కలు కాంటాలు వేసిన రైతులు బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ కోసం అర్ధరాత్రి వరకు వేచి ఉన్నారు....
మహిళా రైతులు కూడా పోలీస్ స్టేషన్లో తిండి, నిద్రాహారాలు మానుకొని ఎదురు చూశారు. తీరా నిర్వాహకులు చేతులెత్తేసి వెళ్లిపోయారు. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
కర్నూలు బి క్యాంపు పోస్ట్ ఆఫీస్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు !!
కర్నూలు సిటీ : బి.క్యాంపు
స్థానిక బి క్యాంపులో గల బి. క్యాంపు పోస్ట్ ఆఫీస్ నందు 77వ గణతంత్ర...
"ఈటల రాజేందర్ పిలుపు.. మోదీ సభకు గజ్వేల్ నుంచి భారీ సమీకరణ.|
సిద్దిపేట జిల్లా: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మే 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ...
పులిచెర్ల: కుక్కల దాడిలో జింక మృతి
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం కొత్తపేట వద్ద ఆదివారం కుక్కల దాడిలో ఒక జింక మృతి చెందింది....
"తెలంగాణ కొత్త పోలీస్ బాస్గా సీవీ ఆనంద్.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ను ప్రభుత్వం...