మేర వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న టిడిపి నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు

0
217

రాయచోటి పట్టణంలోని ఘనంగా నిర్వహించిన శ్రావణి నరేష్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు నూతన వధూవరున్న ఆశీర్వదించారు వారి దాంపత్య జీవితం ఆనందంగా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక నాయకులు అభిమానులు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Telangana
శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించండి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్.      మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-08-03 16:39:26 0 789
Telangana
పిజ్జా షాప్ ని ప్రారంభించిన మంచిర్యాల మేయర్ : ధర్ని మధుకర్
మంచిర్యాల పట్టణంలో స్థానిక ముఖారమ్ చౌరస్తాలోని గిన్ని కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన *TCH (THE...
By Avunoori Mahesh 2026-04-25 08:07:11 0 144
Business & Finance
క్రూయిజ్ టూరిజంతో విశాఖ పర్యాటకానికి కొత్త ఊపు
తూర్పు తీరంలో క్రూయిజ్ టూరిజాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా విశాఖపట్నం నుంచి క్రూయిజ్ సేవలు...
By Navya Sree 2026-07-03 08:10:07 0 51
Legal
Test Post For New Link Sharing.
Test Post 
By Bharat Aawaz 2026-04-09 18:09:50 0 383
Mizoram
Mizoram Advances Preparations for Census 2027
Mizoram is progressing steadily with its preparations for Census 2027 through awareness...
By Navya Sree 2026-06-26 09:46:11 0 49
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com