రైతులు సోలార్ విద్యుత్ ను ఉపయోగించుకోవాలి

0
80

చిలుకూరు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే విద్యుత్ ను రైతులు ఉపయోగించుకోవాలని కోదాడ ఏడిఈ ప్రశాంతి కుమారి అన్నారు. ప్రజా పాలన ప్రగతి వారోత్సవాల్లో భాగంగా చిలుకూరు రైతు వేదికలో నిర్వహించారు. సోలార్ విద్యుత్ ను వ్యవసాయానికి గృహ అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యుత్ పొదుపు కోసం రైతులు ఐ ఎస్ ఐ స్టాండర్డ్ మోటార్లను వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లు పుల్లమ్మ, ఏ డి ఈ ప్రశాంతి కుమారి, ఏఈ, శ్రీనివాస్, ఓరుగంటి శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మహిళల సాధికారతకు అంబేద్కర్ చూపిన మార్గం ఆదర్శం: మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి|
హైదరాబాద్, మే 7: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం సమాజ అభివృద్ధికి మార్గదర్శకం...
By Avunoori Mahesh 2026-05-07 12:26:51 0 138
Andhra Pradesh
కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన చీరాల యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్
చీరాల: కొత్తపేట ప్రసాద్ నగర్ నందు ప్రసాద్ నగర్ యూత్, యెనుముల ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-02-12 17:11:47 0 131
Andhra Pradesh
కుల వ్యవస్థను రద్దు చేయాలి - భారతీయ అంబేద్కర్ సేన డిమాండ్.
భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివ ప్రసాద్, భారత ప్రభుత్వం తక్షణమే కుల...
By Pagadala Venkateswar 2026-04-08 05:53:28 0 109
Telangana
కరెంట్ షాక్ మృతులకు ₹8 లక్షలు.. బిల్లులు యథాతథం – డబుల్ రిలీఫ్!
హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ నియంత్రణ సంస్థ (TGERC) కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు పెద్ద...
By Sidhu Maroju 2026-04-02 12:44:21 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com