పుంగనూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మానం

0
59

పుంగనూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు పదవ తరగతి పరీక్షలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ప్రతిభ కనబరిచాయి. ఈ నేపథ్యంలో, బుధవారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో షహవార్ (592), జీవన్ రెడ్డి (584), నాగసాయిరెడ్డి (584), వై. సారిక (580) వంటి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర సెక్రెటరీ మోహన్, మండల అధ్యక్షుడు బుడ్డన్న, జనరల్ సెక్రెటరీ తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
భారతీయ జనతా పార్టీ గణతంత్ర వేడుకలు
గణతంత్ర దినోత్సవం సందర్బంగా భారతీయజనతాపార్టీ NTR జిల్లా కార్యాలయము వద్ద జాతీయ జెండాను ఆవిస్కరించి...
By Rajini Kumari 2026-01-26 07:54:23 0 149
Andhra Pradesh
శ్రీ శ్రీ మాతా బంగారం అవ్వ దేవి ఆలయం కలశం గోపురం ఇదే మా ఆహ్వానం
    నందవరం గ్రామంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొల్పే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం...
By Boya Dasthagiri 2026-03-24 12:31:26 0 295
Andhra Pradesh
మదనపల్లి: స్కూటర్ ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు.
గురువారం రాత్రి మదనపల్లి మండలం చీకిల బైలులో రోడ్డు దాటుతున్న గురికాని నారాయణస్వామి (55)ని ఓ...
By Pagadala Venkateswar 2026-02-06 04:23:23 0 122
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం
పత్రికాప్రకటన, ఇంద్రకీలాద్రి, విజయవాడ, 26 Dec, 2025 –          ...
By Rajini Kumari 2025-12-26 10:04:50 0 177
Andhra Pradesh
Megha Engineering: అమరావతిలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం.. ఈసారి మేఘా కంపెనీ పైపులు దగ్ధం.
      Megha Engineering: అమరావతిలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం.. ఈసారి మేఘా కంపెనీ...
By Pagadala Venkateswar 2026-03-24 03:48:46 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com