అన్నమయ్య జిల్లాలో 156 మందికి ఉచిత సీట్లు జాబితా విడుదల.

0
56

2026-27 విద్యాసంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాల కోసం రెండో విడత లాటరీ జాబితాను బుధవారం అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ డా. అనూరాధ విడుదల చేశారు. ఈ విడతలో 156 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఎంపికైన విద్యార్థుల వివరాలను తల్లిదండ్రుల మొబైల్‌లకు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించారు. అధికారిక వెబ్‌సైట్, మండల విద్యాశాఖ కార్యాలయాల్లోనూ జాబితాను ప్రదర్శించారు. ఎంపికైన విద్యార్థులు అవసరమైన పత్రాలతో ఈ నెల 17లోగా సంబంధిత పాఠశాలల్లో హాజరై ప్రవేశాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు.

Search
Categories
Read More
Telangana
నేడు జగిత్యాలకు KTR..
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు జగిత్యాలకు రానున్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల...
By Sunka Santhosh 2026-04-09 05:42:23 0 172
Andhra Pradesh
రైలు ఢీ కొని చిరుతపులి మరణం !! కర్నూలు జిల్లా
కర్నూలు :  కర్నూలు జిల్లా ఆదోని మండలం లోని కుప్పగల్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రైలు...
By Hari Krishna 2025-12-23 16:14:48 0 176
Andhra Pradesh
పుంగనూరు:42వ జాతీయ రహదారిపై ఆటో బోల్తా.. ఒకరికి గాయాలు
పుంగనూరు పట్టణంలో 42వ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు నుంచి వస్తున్న ఐచర్ వాహనం, MBT...
By Kothuru Murali 2026-04-06 07:17:43 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com