హైకోర్టులో హైడ్రాకు షాక్ - బతుకమ్మ కుంట బోర్డులు తొలగించాలంటూ ఆదేశాలు .|

0
134

హైదరాబాద్‌లో హైడ్రాకు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. బాగ్ అంబర్‌పేట్ ప్రాంతంలోని సుమారు 7 ఎకరాల భూమిలో “బతకమ్మ కుంట” పేరుతో హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, నెల రోజుల్లోగా సంబంధిత బోర్డులను పూర్తిగా తొలగించి, ఆ చర్యలపై సమగ్ర నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

ఎడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. భూమి స్వభావం, బోర్డుల ఏర్పాటు విధానం వంటి అంశాలపై వివరణ కోరిన హైకోర్టు, సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేసింది.

ఈ పరిణామం నగరంలో హైడ్రా చర్యలపై మరింత చర్చకు దారితీసే అవకాశముంది.

#sidhumaroju

Alwal

 

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో రికార్డు స్థాయి వరి కొనుగోలు డ్రైవ్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో చరిత్ర సృష్టించేలా భారీ వరి కొనుగోలు కార్యక్రమానికి శ్రీకారం...
By Bharat Aawaz 2025-10-16 09:10:19 0 707
Telangana
మేడారంలో కుప్పకూలిన స్క్రీన్ హోల్డింగ్
మేడారంలో కుప్పకూలిన స్క్రీన్ హోల్డింగ్ ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు గాయలు అయ్యాయి ప్రొకలైన్ తో...
By CM_ Krishna 2026-01-23 17:30:22 0 243
Andhra Pradesh
పుంగనూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు...
By Kothuru Murali 2026-02-01 09:51:15 0 122
Telangana
నిజామాబాద్. సెక్యురిటికౌన్సిల్ లో(మహిళాదినోస్తవం)
నిజామాబాద్. నగరంలోని విజయలక్ష్మి గార్డేన్ లో మహిళా దినోస్థవం సంధర్బంగా ఏర్పాటు చెసినా సమవేషంలోన్...
By Sadaq Sadaq 2026-03-06 18:25:26 0 111
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com