నందవరం మండల కేంద్రంలో తెలుగు మెయిన్ స్కూల్ అడ్మిషన్

0
101

విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడమేమనగా , మన దగ్గర ఉండే కొద్ది పాటి డబ్బులు ఖర్చుపెట్టి విద్యార్థులను ప్రైవేట్ స్కూల్ నందు చదివించడం వలన ఆ డబ్బులు కూడా పోతాయి, పిల్లలు పెరిగి పెద్దగా అయిన తర్వాత డబ్బు లేకపోతే వారు ఎలా బ్రతకాలి అనే విషయం ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల లందు చేర్పించవలసిందిగా కోరడమైనది. మా పాఠశాల నందు ఇంగ్లీష్ మీడియం నందు విద్యాభ్యాసము నేర్పించుచున్నాము. మా పాఠశాల నందు చదివిన చాలామంది విద్యార్థినీ విద్యార్థులకు టెన్త్ క్లాస్ నందు 500 పైనే మార్కులు వచ్చినాయి .కావున ప్రతి తల్లి తండ్రి ఆలోచించి మా పాఠశాల నందు మీ పిల్లలను చేర్పించవలసిందిగా కోరుచున్నాము.జి.లక్ష్మీనారాయణ తెలుగు మెయిన్ స్కూల్ హెడ్మాస్టర్ పూల చింత రోడ్.

Search
Categories
Read More
Jammu & Kashmir
Zero Tolerance: UT Launches Massive Crackdown on Narcotic Syndicates
The administration is tightening the noose on the drug menace. Lieutenant Governor Manoj Sinha...
By Dunna Jessicaruth 2026-05-14 07:33:37 0 41
Andhra Pradesh
మదనపల్లెలో దంపతులపై దాడి – తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలం, పొన్నేటి పాళ్యం పంచాయతీ, పనసమాకులపల్లె గ్రామంలో గురువారం రైతు శంకర (48), అతని...
By Pagadala Venkateswar 2026-02-20 08:39:37 0 125
Telangana
నిజామాబాద్: మినీ నీటి వాటర్ ప్రారంభం
జిల్లా లోని కిషన్‌గంజ్ అశోషియేషన్ అద్వర్యామ్లో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ...
By Sadaq Sadaq 2026-04-13 17:57:13 0 89
Telangana
నిజామాబాద్: అంబేత్కర్ జయంతి వేడుకలు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135జయంతి సంద్రభంగా ఫులాంగ్‌చౌరస్థలోని అంబేత్కర్ గారి విగ్రహానికి...
By Sadaq Sadaq 2026-04-14 10:02:06 0 84
Andhra Pradesh
కలెక్టరేట్లో కీచకుడు
*కలెక్టరేట్ లో కిచకుడు    ఉద్యోగినిపై లైంగిక వేధింపులు..*   బాధితురాలి...
By Rajini Kumari 2026-04-25 11:51:03 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com