మెదక్ పట్టణ కేంద్రంలో కేర్ ఆసుపత్రి మూసివేయాలని జిల్లా అధికారుల ఆదేశాలు...

0
94

మెదక్

మెదక్ పట్టణంలో ని కేర్ హాస్పిటల్ పసికందును నర్సు 1,50,000 రూపాయలకుఅమ్మిన విషయంలో జిల్ల కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యదికారి శ్రీరామ్ హిస్పిటల్ కేర్ దవాఖాన ను సీజ్ చేశారు.అక్రమ దత్తత నేరమని తెలిపారు.మౌలాలి కి చెందిన గర్భిణీ నస్రిమా పాతిమ డెలివరి కోసం గత నెల 12 న హాస్పిటల్ జాయిన్ అయ్యింది.రక్తం తక్కువగా ఉండటంతో కేర్ హాస్పిటల్ సిబ్బంది బ్లడ్ ఎక్కించి 

13 న వైద్యులు డెలివరీ చేయగా 

పసిపాపాకు నస్రిమా పాతిమ జన్మ నిచ్చింది.ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న నర్సు అక్తరీ బేగం పథకం ప్రకారం సిద్దిపేటజిల్లాకుచెందిన

మహమ్మద్ఇక్బరుద్దీన్,నదియా

సుల్తానదంపతులకు అమ్మింది.విషయం తెలుసుకున్న తల్లి ఫాతిమా తన పాపను తనకుఅప్పగించాలని భర్త అస్లాం ఖాన్ తో కలిసి మెదక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.దింతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నలుగురి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్టు మెదక్ పట్టణ సిఐ మహేష్ తెలిపారు.అనంతరం పట్టణ పోలీసులుపాపను సఖి కేంద్రానికి తరలించిన ఐసిడిఎస్ అధికారులు అప్పగించారు.ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం హాస్పిటల్ కు ఈ కేసు కు ఎలాంటి సంబంధం లేదని హాస్పిటల్ లో పనిచేసే నర్సు ఇలాంటి చర్యకు పాల్పడిందని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు – జిల్లా కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి...
By Pagadala Venkateswar 2026-01-25 06:42:50 0 121
Rajasthan
Rajasthan Tragedy: Four Good Samaritans Killed While Assisting Accident Victims in Dungarpur
Jaipur/Dungarpur: In a heartbreaking turn of events, four people lost their lives and eight...
By BMA ADMIN 2025-05-20 06:54:11 0 3K
Andhra Pradesh
మహిళా క్రికెట్ శ్రీచరునికి 2.5 కోట్ల చెక్కును అందజేసిన మంత్రి నారా లోకేష్
*మహిళా క్రికెటర్ శ్రీచరణికి నగదు ప్రోత్సాహకం అందజేత*   *శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్ ను...
By Rajini Kumari 2025-12-17 08:51:31 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com