భద్రాచలం డిఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఐ.హెచ్.ఆర్ ప్రతినిధి
Posted 2026-05-06 08:31:00
0
230
భద్రాచలం, మే 06:
భద్రాచలం సబ్ డివిజన్ నూతన పోలీస్ డివిజనల్ ఆఫీసర్ (డిఎస్పీ)గా బాధ్యతలు స్వీకరించిన వారిని బుధవారం ఐ.హెచ్.ఆర్ (ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్) సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. సంస్థ పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్ లకావత్ కిరణ్ డిఎస్పీ గారిని కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా లకావత్ కిరణ్ మాట్లాడుతూ.. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రజల హక్కుల రక్షణలో మరియు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఐ.హెచ్.ఆర్ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని వివరించారు. దీనికి డిఎస్పీ గారు సానుకూలంగా స్పందిస్తూ, ప్రజల రక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chittoor: ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి శివాలయంలో వింత ఘటన వెలుగుచూసింది. శివలింగంపై నూనె పోస్తే పాలుగా మారుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి సమీపంలోని ఓ శివాలయంలో చోటుచేసుకుంటున్న విశేష ఘటన భక్తులను...
రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం
రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం
ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా...
Tamil Nadu Advances Police Modernization and Cyber Security
Tamil Nadu is strengthening police modernization and cyber security through advanced technology,...
తాగునీటి కష్టాలకు చెక్.|
"ఏళ్ల తరబడి ఎదురుచూసిన సమస్యకు పరిష్కారం.. కాలనీ వాసుల్లో హర్షం"
మేడ్చల్ మల్కాజిగిరి : ఏళ్లుగా...
తెలంగాణలో రికార్డు స్థాయి వరి కొనుగోలు డ్రైవ్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్లో చరిత్ర సృష్టించేలా భారీ వరి కొనుగోలు కార్యక్రమానికి శ్రీకారం...