విద్యా సంఘాల నాయకులు అడ్డుకోవడం జరిగింది
Posted 2026-05-05 16:26:02
0
133
ఆదోని లో భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థలను తనిఖీ చేయాలి. నియమ నిబంధనలను తుంగలోదొక్కి అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లకు అడ్మిషన్లు చేపించండి అంటూ ఒత్తిడి తీసుకురావడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడింది. కావున ఇప్పటికైనా ఈ విద్యా సంస్థలను అకస్మాత్తుగా తనిఖీచేయాలని, ఆదోని పట్టణంలో పర్యటించిన జిల్లా విద్యాశాఖ అధికారీ సుధాకర్ సార్ గారిని అడ్డుకున్న DSF,PDSO విద్యార్థి సంఘాలు....*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గంజాయి చాక్లెట్లను పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్.
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు...
హైదరాబాద్ మెట్రో రైల్ను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేసింది?
మెట్రో మొదటి దశలో 69 కిలోమీటర్ల నెట్వర్క్ను సుమారు రూ.22వేల కోట్లతో పీపీపీ పద్ధతిలో...
కరువు వచ్చినప్పుడు కరెన్సీ కట్టలు కంచంలో పెట్టుకుని తిని బతుకుతారా..సాకేత్ శర్మ
కాలేశ్వరం పేరు వినగానే కాస్ట్–బెనిఫిట్ రేషియో అంటూ కారుకూతలు కూసే వాళ్లను నేను అడుగుతున్నా,...
Dr. Chandra Bhushan Kumar: Leading Island Governance
A visionary 1995-batch IAS officer of the AGMUT Cadre, Dr. Chandra Bhushan Kumar is steering the...
మదనపల్లిలో 15000 మంది తిలకించేలా రిపబ్లిక్ డే.
మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి...