పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లిలో యువత ఆవేదన అన్యాయంగా కేసులు నమోదుపై ఆరోపణలు

0
69

చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో కొందరు యువకులపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని, SC/ST చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని స్థానిక యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్దోషులపై కేసులు పెట్టడం వల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుందని, ఒక కులం పేరుతో ఇతర కులాల వారిని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని యువత పేర్కొంటున్నారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, తప్పుడు కేసులుంటే నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కులాల మధ్య విభేదాలు పెరగకుండా అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Bharat Aawaz
"చేనేత - భారతీయ గర్వం, మన చేతిలో భవిష్యత్"
ఇది మన కథే, మన గౌరవం కూడా – చేనేతను గౌరవిద్దాం! మన దేశ గౌరవం, మన చేతిలో దాగి ఉంది. మనం...
By Pulse 2025-08-07 10:24:40 0 3K
PRAGATI
🌍 Rural to Global: No City Needed to Succeed
🌍 Rural to Global: No City Needed to Succeed Even a Mobile and a Voice Can Start Your Media...
By Business EDGE 2025-04-30 07:44:28 0 7K
Uncategorized
👗 Fashion & Celebrity Style Priyanka Chopra Shines Bright at Bvlgari Collection Launch
👗 Fashion & Celebrity StylePriyanka Chopra Shines Bright at Bvlgari Collection Launch Global...
By BMA ADMIN 2025-05-23 09:36:58 0 3K
Andaman & Nikobar Islands
Protecting Biodiversity in Andaman & Nicobar Islands
In 2026, the Andaman & Nicobar Islands continue to strengthen environmental conservation and...
By Fathima Safa 2026-06-17 03:41:23 0 59
Himachal Pradesh
Himachal Pradesh Strengthens Water Conservation Efforts
Himachal Pradesh continues to enhance water resource management through watershed development,...
By Fathima Safa 2026-07-02 08:47:04 0 38
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com