ఫ్రీ బస్సు పెట్టు.. సీఎం సీటు పట్టు
Posted 2026-05-05 09:14:36
0
86
దక్షిణాది రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అదే 'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం'. ఒకప్పుడు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన ఈ ఉచిత ప్రయాణ హామీ, ఇప్పుడు మ్యానిఫెస్టోల్లో తిరుగులేని 'మాస్టర్ స్ట్రోక్'గా మారింది. ఇప్పటికే మూడు ప్రధాన రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఈ పథకం, సోమవారం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మరిన్ని రాష్ట్రాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన 'మహాలక్ష్మి' పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. 2026 ఫిబ్రవరి నాటికి సుమారు 273 కోట్ల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు దాదాపు రూ. 10,000 కోట్ల వరకు ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణ శాతం 40% నుంచి ఏకంగా 67%కి పెరగడం ఈ పథకం విజయానికి నిదర్శనం.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు ఎస్పీ !
కర్నూలు :సి.హెచ్. ద్వారకా తిరుమల రావు ఐపియస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ...జిల్లా...
తెలుగుదేశం పార్టీ భారతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ బాబుని అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న...
అనంతపురం గంగమ్మ జాతర పోస్టర్ విడుదల చేసిన మిన్నం రెడ్డి మౌర్యా రెడ్డి
ఈరోజు అనంతపురం గంగమ్మ జాతర పోస్టర్ విడుదల చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు...
కవిటి: మూడు దశాబ్దాల నిరీక్షణకు మోక్షం
కవిటి మండలం ఆర్. బెలగాం, దేవాడవీధిలో 1995 అక్టోబరు 2న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...