బి ఆర్ ఎస్ సభను ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టడం జరిగింది....
Posted 2026-05-05 02:43:58
0
108
వరంగల్: వావ్ ఏం ప్లాన్ చేశారు...
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ లోని 6 తేదీన బిఆర్ఎస్ సభను కాంగ్రెస్ చెక్ పెట్టడం జరిగింది...
BRS సభకు సుబేదారి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ దక్కకుండా ప్రభుత్వం చెక్ పెట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ చేసిన ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని ప్రభుత్వ కార్యక్రమానికి బ్లాక్ చేసి గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. ఆర్ట్స్ కాలేజీ మైదానమైతే జన సమీకరణకు అనువుగా ఉంటుందనుకున్న BRS నేతలకు, అధికారులు రైతు మేళా నిర్వహిస్తున్నామని చెప్పడంతో హంటర్ రోడ్లోని ఖాళీ ప్రదేశాన్ని ఖరారు చేశారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కోడుమూరు ఎమ్మెల్యే
కర్నూలు : కోడుమూరు :
గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన కోడుమూరు ఎమ్మెల్యే :
ప్రజల నుండి...
నా కంటే కేటీఆర్ కు అహంకారం, అక్రమ సంపాదన ఎక్కువ: ఎమ్మెల్యే సంజయ్ కుమార్.
కేటీఆర్ పై జగత్యాల ఎమ్మెల్యే సంజయ్
కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకంటే ...
Ambati Rambabu: అంబటి రాంబాబుకు జగన్ ఫోన్... పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా.
అంబటిని ఫోన్లో పరామర్శించిన జగన్
రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని తీవ్ర విమర్శ
...
యాక్సిడెంట్.. ఆర్మీ మాజీ ఉద్యోగి మృతి
విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. గజపతినగరం మండలం బంగారమ్మపేట...
Chandrababu Naidu: ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన 77వ గణతంత్రదిన వేడుకలు
ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ...