నర్సంపేట డిపో పెట్రోల్ పోసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి 5 లక్షల సహాయం చేయడం జరిగింది

0
114

నర్సంపేట: శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.5 లక్షల సాయం....

భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా . నర్సంపేటలో ఆర్టీసీ సమ్మె సమయంలో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆయన తరపున అజయ్ రెడ్డి కుటుంబానికి నగదు అందజేశారు. ఇదే సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు  మరియు గ్రామ ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పడం జరిగింది.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాదాలు మరియు మాదకద్రవ్యాలు నివారణ పట్ల ప్రత్యేక దృష్టి గుంటూరు రేంజ్ ఐజి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాటి మరియు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపిఎస్
గుంటూరు జిల్లా పోలీస్...తేది: 23.12.2025* _రోడ్డు ప్రమాదాలు మరియు మాదక ద్రవ్యాల నివారణ పట్ల...
By KOTESWARARAO KVSR 2025-12-23 13:30:48 0 175
Andhra Pradesh
ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ డాక్టర్ జి లక్ష్మీశ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 31, 2025*...
By Rajini Kumari 2025-12-31 11:03:09 0 204
Telangana
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
వెంకటాపురం గ్రామపంచా యతీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో లబ్దిదారులు తమ ఇండ్ల నిర్మాణాన్ని...
By Gujile Ramu 2026-04-22 16:16:07 0 310
Andhra Pradesh
చీరాల–చిలకలూరిపేట మార్గంలో టోల్ ప్లాజా ప్రారంభం – వాహనదారులకు సూచన
చీరాల నుంచి చిలకలూరిపేటకు వెళ్లే మార్గంలో పర్చూరు సమీపంలో ఉన్న టోల్ ప్లాజాను ఈరోజు...
By Vadlamudi NagaVenkat 2026-03-06 04:21:34 0 302
Telangana
ప్రజా పాలన-ప్రగతి పాలన మండల స్థాయి సమావేశం
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి తేదీ 16.04.2026 చిలుకూరు మండల కేంద్రంలోని రైతు వేదిక లో ప్రజా పాలన...
By Nookapangu Manikanta 2026-04-16 08:10:46 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com