సోమల: ద్విచక్ర వాహనంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
Posted 2026-05-03 16:37:11
0
98
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, ఎస్ నడింపల్లి వద్ద గత నెల 27న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో రామ్మూర్తి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దామలచెరువు గ్రామానికి చెందిన రామ్మూర్తి, పుంగనూరులో పనులు ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అతన్ని సదుం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి తిరుపతి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామ్మూర్తి మృతి చెందడంతో, అతని కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కార్ మెకానిక్ షెడ్లో దొంగల బీభత్సం – నగదు, కారు అపహరణ..
చీరాల: చీరాలలో జాతీయ రహదారి–216పై ఉన్న శ్రీ వినాయక కార్ మెకానిక్ షెడ్లో అర్ధరాత్రి...
దంతేపల్లి గ్రామంలో సిసి రోడ్ పనులు ప్రారంభం...
రామయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో బుధవారం రోడ్డు పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి...
GST Filing Ensures Accurate and Timely Tax Compliance
GST Filing is the process of submitting GST returns to the government, reporting sales,...
కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి బీఆర్ఎస్ కీలక నేత ఫోన్!టీఆర్ఎస్ పేరును ఎలా ఇస్తారు?
కవిత ప్రకటించిన కొత్త పార్టీని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకత్వం పావులు...
పుంగనూరులో గరుడ సేవకు సర్వం సిద్ధం
పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా...