పిఎంజే జవెల్లర్ లో పట్ట పగలే చోరీ .....
Posted 2026-05-03 08:53:49
1
1K
*కరీంనగర్ లో బండి సంజయ్ ఇంటికి సమీపంలో కాల్పులు...
* కేంద్ర మంత్రి ఇంటి వెనుక పీఎంజే జవెల్లర్ లో పట్ట పగలే చోరీ..
* కరీంనగర్ జిల్లా జడ్జి క్వార్టర్ వెనుక వైపు ఘటన
* నలుగురిపై కాల్పులు జరిపి బంగారం ఎత్తుకుపోయిన ఏడుగురు దొంగలు సంఘటన స్థలానికి అతి సమీపంలో అంతకు అర గంట ముందే CC రోడ్డు శంకుస్థాపన చేసి వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్..
* ముందు రోజు శనివారం రాత్రి నాకా బందీ నిర్వహించిన పోలీసులు
* అరగంట ముందు వరకు పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ దోపిడీకి పాల్పడిన ముఠా
* దొంగల కాల్పుల్లో గాయపడిన నలుగురు బాధితులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలింపు
* కోర్టు వెనకాల లైన్ లో మ్యాగజైన్ లభ్యం..గాలింపు చర్యలు చేపట్టి పోలీస్ అధికారులు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ రాము
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
"వెలుగులో రూ. 1.30 కోట్ల అవినీతి!"
చింతూరు మండలంలో 'వెలుగు' (ఇందిరా క్రాంతి పథకం) ద్వారా జరిగిన భారీ అవినీతిపై సీఐటీయూ, గిరిజన మరియు...
పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ::
కర్నూలు : పాణ్యం:
కర్నూలు టౌన్ లో కల్లూరు అర్బన్ 31 వ వార్డు బద్రీనాథ్ నగర్ లో ఎన్టీఆర్...
MLC Kalvakuntla kavitha announcing new party on 25th April
🟥 ఈ నెల 25న కొత్త పార్టీ ప్రకటన – కవిత
ఈ నెల 25న తమ కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు...
ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం
*ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం*
*-నియోజకవర్గ యువనాయకులు మండలి...
ఇండ్ల గణనలో నిర్లక్ష్యం వద్దు
బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి శ్రీవేణుగోపాల మున్సిపల్ పాఠశాలలో గురువారం 16వ జనగణన మొదటి...