నది కైరవాడిలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం భూమి రెవెన్యూ కన్ను

0
101

నదికైరవాడి శ్రీ ఆంజనేయ స్వామి భూముల సర్వేకు బ్రేక్.రెవెన్యూ మరియు ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం, ముడుపులు ముట్టిన ఆరోపణలతో పాటు రాజకీయ నాయకుడి ఒత్తిడికి లోనై నదికైరవాడి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థాన భూముల సర్వే నిలిచిపోయిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేవస్థాన ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత కలిగిన అధికారులు తమ విధులను విస్మరించి, అక్రమాలకు సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సర్వే ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం వెనుక పెద్ద స్థాయి కుట్ర ఉందనే అభిప్రాయాలు గ్రామ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సర్వేను పునఃప్రారంభించి, దేవస్థాన భూములను రక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: హెచ్ఐవి బాధితులకు భరోసా ఇవ్వాలి.
మదనపల్లిలో ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ...
By Pagadala Venkateswar 2026-05-18 04:20:06 0 35
Andhra Pradesh
పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కింద వచ్చిన అర్జీలను...
By Pagadala Venkateswar 2026-03-24 03:43:16 0 139
Andhra Pradesh
కార్మికులకు పుచ్చకాయలు పంపిణీ చేసిన జర్నలిస్ట్ సాంబ
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నందిగామ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీ నందిగామ...
By Patan Khuddus 2026-04-22 10:19:31 0 253
Telangana
ఆత్మహత్య ఒక సామాజిక సమస్య
హైదరాబాద్ : నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం (World Suicide Prevention Day)  దీని నివారణకు...
By Sidhu Maroju 2025-09-10 13:23:30 0 270
Andhra Pradesh
తోటవారిపాలెం పంట పొలాల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం,ఘటనా స్థలాన్ని సందర్శించిన డి.ఎస్.పి, పోలీసుల విచారణ
చీరాల: ఈరోజు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటవారి పాలెం అంబేద్కర్ నగర్ జంక్షన సమీపంలో...
By Gadiyapudi Narendra 2026-02-02 13:18:03 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com