ప్రధాని సభను విజయవంతం చేయండి, పారేపల్లి మహేష్

0
75

రేపు జరగబోయే ఛలో పరేడ్ గ్రౌండ్ విశ్వ గురువు ప్రధాని నరేంద్ర మోడీ సభ తో రాష్ట్రానికి పదివేల కోట్ల నిధులు రాష్ట్రానికి మంజూరు మరియు మహిళా రిజర్వేషన్ బిల్లును మహిళా వ్యతిరేక పార్టీలుకు ఈ సభ ద్వారా మహిళలు ఎంత ఆవేశంతో ఉన్నారన్నది అర్థమవుతుందని తెలిపారు చిలుకూరు మండలం నుండి ,10 బస్సులలో స్వచ్ఛందంగా సభకు వచ్చేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని యువకులు పురుషులు కు 15లారీలు ఏర్పాటు చేయడం జరిగిందని మండల పార్టీ అధ్యక్షులు పారెల్లి మహేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తిపిరిశెట్టి బసవయ్య, జిల్లా కౌన్సిల్ కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, బత్తిని శ్రీనివాస్, , బేతవోలు గ్రామ శాఖ అధ్యక్షులు బుడిగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందజేశారు
పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా...
By Chennaiah Kati 2026-02-01 07:07:45 0 178
Andhra Pradesh
*ట్రాఫిక్ సమస్య పరిష్కరించడమే మా లక్ష్యం* *-ట్రాఫిక్ ఎస్సై పవన్ కుమార్*
చీరాల పట్టణంలో ప్రతిరోజు రాత్రి 7 దాటితే మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఎక్కువగా...
By Vadlamudi NagaVenkat 2026-03-15 05:12:07 0 705
Andhra Pradesh
వి శాఖ లో లోకా యుక్త
విశాఖ పట్నం  జిల్లా పరిషత్  కార్య లయం లో .లోకా యుక్త కార్య క్రమం  న కు విశేష...
By Mobbu Venkatramana 2026-01-29 15:44:54 0 483
Andhra Pradesh
అన్నదాతకు అండగ చంద్రన్న ఐటీడీపీ నియోజకవర్గ నాయకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-03-20 05:37:39 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com