నిజామాబాద్
Posted 2026-05-01 07:22:44
0
106
మే డే సందర్భంగా కార్మికులు, కర్షకులు, శ్రామికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సమాజ నిర్మాణంలో మీ కష్టమే పునాది, మీ శ్రమే దేశాభివృద్ధికి బలమైన ఆధారం. ఎండలోనూ, వానలోనూ నిరంతరం శ్రమిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరి సేవలు అమూల్యమైనవి.
కార్మికుల హక్కుల సాధనకు, వారి సంక్షేమానికి మే డే ఒక ప్రేరణాత్మక దినం. శ్రమజీవుల కష్టానికి గౌరవం లభించే సమాజం నిర్మాణమే మన లక్ష్యం కావాలి. ప్రతి కార్మికుడు గౌరవంతో, భద్రతతో జీవించే రోజులు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
మీ అందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ జీవితాల్లో సుఖశాంతులు, అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాను.
గణేష్ బిగాల,నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Perni Nani: పేర్ని నానికి నోటీసులు ఇవ్వండి: ఏపీ హైకోర్టు.
చంద్రబాబు, పవన్ లను దూషించిన కేసు
పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
నోటీసులు...
మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి మీడియా సమావేశం.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మేడ్చల్ డి.సి.పి జోన్ పరిధిలో సూరారం, దుండిగల్ & ఆల్వాల్...
జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు.
జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు
04-05-2026 Mon 07:39 | Both States...
యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30 వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు
యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక...
ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు.. సెప్టెంబర్లో నోటిఫికేషన్!.
సెప్టెంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లోగా ఎన్నికల పూర్తికి ప్రణాళిక
ఎన్నికల ఏర్పాట్లపై...