పుంగనూరు ఎద్దుల పరుషలో ఆకట్టుకున్న ఒంగోలు జాతి ఎద్దులు

0
65

పుంగనూరులో బుధవారం జరిగిన ఎద్దుల పరుషలో ఒంగోలు జాతి ఎద్దులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కదిరి నుంచి మహబూబ్ అనే రైతు రూ.2.80 లక్షల విలువైన రెండు జోడెద్దులను తీసుకురాగా, కర్ణాటకలోని ముల్బాగల్ మండలం నుంచి బాబా అనే రైతు రూ.2,60,000 విలువైన ఎద్దులను ప్రదర్శనకు ఉంచారు. పరుషకు వచ్చిన సందర్శకులు ఈ ఎద్దులను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతి నిర్మాణం: నిధులు ఉన్నా.. పనులు ఎందుకు నత్తనడకన?
ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి నిర్మాణం ప్రస్తుతం కీలక దశలో ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల...
By Babitha Babitha 2026-05-14 10:38:08 0 81
Andhra Pradesh
ఉపాధి పనులలో సమయపాలన పాటించాలి:బొబ్బిలి ఎంపీడీవో
ఉపాధి హామీ పథకం పనుల్లో సమయపాలన పాటించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం...
By Boiena Rajesh 2026-04-14 13:43:13 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com