మదనపల్లి: పసిపాప మృతదేహం కలకలం.

0
99

మదనపల్లె నియోజకవర్గంలో విషాదం నెలకొంది. రామసముద్రం మండలం ఎలకపల్లి సమీపంలోని చెరువు వద్ద గుర్తు తెలియని ఆడ శిశువు మృతదేహాన్ని ఉదయం పొలాలకు వెళ్లిన మహిళ గుర్తించింది. తహశీల్దార్ మహమ్మద్ అజరుద్దీన్, ఎస్ఐ హృషి కేశవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Governor S. Abdul Nazeer Flags Off Andhra Pradesh Youth Contingent for National Youth Festival 2026
Vijayawada, January 4, 2026: The Hon’ble Governor of Andhra Pradesh, Sri S. Abdul Nazeer,...
By Venugopal Gopal 2026-01-04 15:57:47 0 2K
Nagaland
Noklak Organizes Mass Social Work for Monsoon Safety
In a proactive bid to mitigate monsoon-related hazards, the Deputy Commissioner of Noklak has...
By Lokeshwari Panthadi 2026-07-02 07:04:12 0 78
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:31 0 37
SURAKSHA
Shri Utkrisht Prasoon, IPS: Excellence in Service
A Dynamic IPS Officer Driving Modern Policing with Excellence Profile at a Glance "A police...
By Lokeshwari Panthadi 2026-07-21 05:40:49 0 30
Bihar
Bihar Expands Healthcare Infrastructure and Services
Bihar is continuing to strengthen its healthcare system through investments in medical...
By Fathima Safa 2026-07-01 08:42:33 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com