ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందిన మఠం రాజశేఖర్ స్వామి

0
126

నందవరం మండలం పులచింత గ్రామం నుండి మఠం రాజశేఖర్ స్వామి పట్టా పొందడం చాలా సంతోషదగ్గ విషయం వారు మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.మద్రాస్ యాక్ట్ 1925 ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని స్థాపించబడిన ప్రతిష్ఠాత్మక మొదటి విశ్వవిద్యాలయం ఆంధ్రా విశ్వవిద్యాలయం. 1926 ఏప్రిల్26 వ తేదీన స్థాపించబడి నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. ఈ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా స్వీకరించడం సంతోషంగా ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
బద్వీడు అభివృద్ధి-NDN కూటమితో సరికొత్త మార్గం
బద్వీడు అభివృద్ధి – NDA కూటమితో సరికొత్త మార్గం!”   పెద్దారవీడు మండలం...
By Chennaiah Kati 2026-01-15 07:10:10 0 219
Andhra Pradesh
పుంగనూరు :పుంగనూరు పట్టణం పరిధిలో మూగజీవిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
పుంగనూరు పట్టణ పరిధిలోని కోనేటిపాలెం నందు బుధవారం 15 అడుగుల లోతు ఉన్న నీటి సొంపులోకి ఓ ఎద్దు...
By Kothuru Murali 2026-02-26 12:38:22 0 99
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలోకి చేరికలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చీకల చేను గ్రామానికి చెందిన పలు టీడీపీ కుటుంబాలు గురువారం...
By Kothuru Murali 2026-03-06 11:26:17 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com