ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందిన మఠం రాజశేఖర్ స్వామి

0
127

నందవరం మండలం పులచింత గ్రామం నుండి మఠం రాజశేఖర్ స్వామి పట్టా పొందడం చాలా సంతోషదగ్గ విషయం వారు మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.మద్రాస్ యాక్ట్ 1925 ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని స్థాపించబడిన ప్రతిష్ఠాత్మక మొదటి విశ్వవిద్యాలయం ఆంధ్రా విశ్వవిద్యాలయం. 1926 ఏప్రిల్26 వ తేదీన స్థాపించబడి నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. ఈ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా స్వీకరించడం సంతోషంగా ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: సోలార్ కంచెను దాటలేక మరోవైపు తిరిగిన ఏనుగులు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు...
By Kothuru Murali 2026-04-08 07:31:45 0 100
Telangana
TGSRTC ద్వారా ఇంటి వద్దకే మేడారం ప్రసాదం
TGSRTC ద్వారా ఇంటి వద్దకే మేడారం ప్రసాదం తెలంగాణ : మేడారం మహా జాతరకు వెళ్లలేని వారి కోసం TGSRTC...
By Pinnehasan Odela 2026-01-17 06:35:57 0 346
Andhra Pradesh
మదనపల్లె: రిషిక ప్రియా ఘటనలో తల్లిదండ్రుల కృతజ్ఞతలు.
మదనపల్లె జిల్లా కేంద్రంలో రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు...
By Pagadala Venkateswar 2026-02-19 10:01:36 0 123
Telangana
మాంజా ఎందుకంత డేంజర్? దేనితో తయారు చేస్తారు?
కైట్స్ పోటీల్లో ప్రత్యర్థి పతంగి దారాన్ని కట్ చేయడానికి చైనా మాంజాను షార్ప్ గా తయారు చేస్తారు....
By Mitappaly Shiavji 2025-12-27 06:40:08 0 443
Andhra Pradesh
“మళ్లీ మోగుతున్న మగ్గం శబ్దం!”
ఒకప్పుడు తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ హ్యాండ్‌లూమ్ రంగం ఇప్పుడు మళ్లీ...
By Babitha Babitha 2026-05-19 13:04:32 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com