అన్నమయ్య జిల్లా: డ్రోన్ నిఘాతో అసాంఘిక కార్యకలాపాలకు చెక్.

0
60

అన్నమయ్య జిల్లాలో శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు పోలీసులు సోమవారం నూతన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, పట్టణ శివారు ప్రాంతాలు, కొండలు, గుట్టలు, నిర్మానుష్య ప్రాంతాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. పోలీసు వాహనాలు వెళ్లలేని చోట్ల కూడా గగనతలం నుంచి పర్యవేక్షిస్తూ పేకాట శిబిరాలు, నాటుసారా తయారీ, గంజాయి రవాణా వంటి అక్రమ కార్యకలాపాలను గుర్తిస్తున్నారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడ దాక్కున్నా నేరస్తులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మానవత్వం మరచిన కఠినాత్ముడికి మరణశిక్ష పడాలి.... ఎమ్మెల్యే జహ.
మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా...
By Pagadala Venkateswar 2026-02-17 11:49:33 0 116
Telangana
Saraswathi antya puskharalu
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి...
By G k Nookala 2026-05-18 18:02:43 0 41
Andhra Pradesh
జూదం, కోడి పందేలపై దాడులు… 29 మంది అరెస్ట్: డీఎస్పీ.
ఆదివారం, మదనపల్లె మండలంలో జూదం మరియు కోడి పందేలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి...
By Pagadala Venkateswar 2026-04-20 03:26:41 0 70
Andhra Pradesh
సమ్మర్ ఫుట్బాల్ కోచింగ్
నేడు N.R.& P.M. హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా విద్యార్థులకు...
By Vadlamudi NagaVenkat 2026-05-22 05:09:14 0 35
Telangana
కన్నెపల్లి పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణ పనులను పరిశీలించిన సీపీ
*కన్నెపల్లి పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణ పనులను పరిశీలించిన సీపీ*   రామగుండం పోలీస్...
By Pinnehasan Odela 2026-04-08 13:16:56 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com