శ్రీవారి అన్నదానానికి 12 టన్నుల కూరగాయల వితరణ.

0
58

అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ రాయల్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహిస్తున్న శ్రీవారి నిత్యాన్నదానానికి సోమవారం పలమనేరు మార్కెట్ నుంచి 12 టన్నుల కాయగూరలు వితరణ చేశారు. పూసల రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జంగాల శివరామ్ తన వంతు సహాయంగా కాయగూరలు కొనుగోలు చేసి అందజేశారు. భక్తులు స్వయంగా కాయగూరలను రధంలో నింపి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానం మహాదానం అని, ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: దివాకర్ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్.
మదనపల్లెలో సంచలనం సృష్టించిన పూల దివాకర్ హత్య కేసులో ముగ్గురు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు....
By Pagadala Venkateswar 2026-03-08 04:53:45 0 109
Telangana
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
    హైదరాబాద్ :  GHMC(కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల)...
By Sidhu Maroju 2025-12-30 17:10:29 0 137
Andhra Pradesh
గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ
    *అమరావతి:*    గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
By Rajini Kumari 2025-12-29 08:49:23 0 144
Andhra Pradesh
మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీ.
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పలు ఖాళీ పోస్టుల భర్తీకి అధికారులు మంగళవారం తెలిపారు. ఈనెల 15న...
By Pagadala Venkateswar 2026-05-13 05:42:45 0 47
Andhra Pradesh
పుంగనూరు: సిబిఐ అధికారి పేరుతో పది లక్షలు స్వాహ: వివాహిత
పుంగనూరు మండలం వనమల దీన్నే గ్రామంలో ఓ వివాహితను సిబిఐ అధికారిగా నమ్మించి, పది లక్షల 20 వేల...
By Kothuru Murali 2026-03-27 14:43:51 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com