అగ్రహారంలో అంకాళా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట, జనసేన నేతల భాగస్వామ్యం.
Posted 2026-04-27 05:37:29
0
90
అన్నమయ్య జిల్లా నిమ్మలపల్లి మండలం అగ్రహారం గ్రామం నాయనవారిపల్లిలో ఆదివారం శ్రీ అంకాళా పరమేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మదనపల్లె జనసేన నాయకులు రాంమోహన్, నరేంద్ర, అజయ్, హరి, ఆలయ కమిటీ సభ్యులు తరుణ్, శ్రీనాథ్, ప్రవీణ్ తదితరులు అమ్మవారి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహోత్సవం ఘనంగా జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
India's Largest EV & Automotive Hiring Drive Begins in Pune
Pune is hosting one of India's largest EV and automotive hiring drives, bringing together more...
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను టార్గెట్ చేశారా?
గోషి కట్టుకున్నవాళ్లంతా వైఎస్ కాలేరని సీఎం రేవంత్ ఎవరిని ఉద్దేశించి...
Ajit Pawar: అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం.
Ajit Pawar: అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం
28-01-2026 Wed 13:13 | Andhra
Ajit Pawar...
జర్నలిస్టుల అక్రెడిటేషన్లపై కలెక్టరుకు APUWJ కీలక విన్నపం.
చింతూరు: జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్...
ఎన్టీఆర్ జిల్లా నీటి నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు
*పత్రికా ప్రకటన*
*ఎన్టీఆర్ జిల్లా, ఏప్రిల్ 08, 2026*
...