ప్రమాదకంగా ఉన్న విద్యుత్ వైర్లను సరిచేసిన సిబ్బంది
Posted 2026-04-26 04:57:24
0
188
బొబ్బిలి మండలం పారాది బీసీ కాలనీలో ఇళ్ల మీదుగా ఉన్న హెచ్లో లైన్తో స్థానికులు భయాందోళన మధ్య నివసించారు. ఎన్నికలకు ముందు ప్రజలు బేబీనాయనకు సమస్యను వివరించగా.. ఆయన ఎన్నికల తర్వాత లైన్ మార్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఆదివారం విద్యుత్ శాఖ అధికారులతో మరమ్మతు పనులు పూర్తి చేయించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చింతూరు ఐటిడిఏ ముందు గిరిజనుల ధర్నా!
పోలవరం జిల్లా కేంద్ర రంపచోడవరంలో ఈరోజు గిరజన చట్టాల సాధనకై జరుగుతున్న మహాగర్జన సభకు...
🚨 Mass Expulsion of Muslims in Assam Sparks Human Rights Outcry
Assam, India – July 2025: In a disturbing development, hundreds of Bengali Muslims,...
Jamjam Syamala Rao, IAS: Driving Excellence in Governance
A Distinguished Civil Servant Advancing Transparent Administration, Inclusive Development, and...
రైతులకు సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్.
మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మంగళవారం అంకిశెట్టిపల్లి గ్రామంలో "రైతన్నా మీకోసం"...
Ex-AP Police: Mentors For New Generation Officers
Retired AP police officers ఇప్పుడు new recruits కి mentors గా మారారు. Training colleges లో field...