ప్రమాదకంగా ఉన్న విద్యుత్ వైర్లను సరిచేసిన సిబ్బంది
Posted 2026-04-26 04:57:24
0
187
బొబ్బిలి మండలం పారాది బీసీ కాలనీలో ఇళ్ల మీదుగా ఉన్న హెచ్లో లైన్తో స్థానికులు భయాందోళన మధ్య నివసించారు. ఎన్నికలకు ముందు ప్రజలు బేబీనాయనకు సమస్యను వివరించగా.. ఆయన ఎన్నికల తర్వాత లైన్ మార్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఆదివారం విద్యుత్ శాఖ అధికారులతో మరమ్మతు పనులు పూర్తి చేయించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
టిడిపి ఎమ్మెల్యే తామస్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వాఖ్యలు
ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్షత.. గెలిపించేటప్పుడు...
మహబూబాబాద్ జిల్లాలలో 25 మంది ఎస్సైలు బదిలీ
న్యూస్ (భారత్ ఆవాజ్ )
జిల్లాలో 25 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. మహబూబాబాద్ సీసీఎస్కు...
హైకోర్టు సంచలన తీర్పు - సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి
సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి.స్థానిక సంస్థల...
నిజామాబాద్
మారని గ్యాస్ ఏజెన్సీ తీరు..మండల కేంద్రం లో ని నావిపేట్ మండలంలో భారత్ గ్యాస్ వద్ద బారులు తీరిన...
Himachal Pradesh Accelerates Industrial Growth in 2026
Himachal Pradesh is strengthening its industrial sector by promoting investment, expanding...