తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా బాట....

0
152

ఈరోజు శనివారం నాడు దుగ్గొండి మండలంలోని బలవంతపురం గ్రామపంచాయతీ ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు విద్యుత్ అధికారులు మరియు గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు పాల్గొన్నారు . రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా బట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్యుత్ శాఖ ఏఈ సుబ్రహ్మణ్య శర్మ, లైన్ ఇన్స్పెక్టర్ జోగారావు మరియు లైన్మెన్ మరియు హెల్పర్లు రైతులు పాల్గొన్నారు..

 

Search
Categories
Read More
Telangana
Govt request for to call of rtc strike
ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా...
By G k Nookala 2026-04-23 17:35:50 0 125
Andhra Pradesh
ఎంఎల్ఏ బొగ్గుల దస్తగిరి స్మార్ట్ కార్డులను పంపిణీ
కర్నూలు రూరల్ మండలం పసుపుల గ్రామంలో రేషన్ కార్డుదారులకు కొడుమూరు నియోజవర్గ ఎంఎల్ఏ బొగ్గుల...
By mahaboob basha 2025-09-30 10:45:16 0 279
Telangana
పదవి విరమణ అనేది వయసుకు మాత్రమే ప్రజా సేవకు కాదు - ఎమ్మెల్యే కెపి వివేకానంద్.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జీడిమెట్ల డివిజన్ స్వాగత్ గ్రాండ్ హోటల్ నందు నిర్వహించిన...
By Sidhu Maroju 2025-11-29 12:51:25 0 162
Telangana
పాలేరులో మద్యం దందా.. బెల్ట్ షాపుల్లో ధరల మోత
పాలేరు నియోజకవర్గంలో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. వైన్స్లలో దొరకని...
By Krishna Balina 2026-02-10 07:28:15 0 576
Prop News
PROPIINN : Your Trusted Path Through Real Estate
PROPIINNYour Dream Our Vision Times New Roman Your Real Estate Companion with a Mission. In...
By Bharat Aawaz 2025-06-26 05:43:13 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com