పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిశీలించిన డీఎస్పీ పావని

0
57

అన్నమయ్య జిల్లా, పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం మదనపల్లె డిఎస్పి పావని పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను ఆమె సమీక్షించారు. గ్రామాలలో పల్లె నిద్రలు తప్పనిసరిగా చేపట్టాలని, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బరాయుడు, ఎస్సైలు అన్సర్ బాషా, కెవి రమణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి.
Alert… ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ ఫోటోలలో ఉన్న దొంగలు...
By Ponnala Srinivasrao 2026-05-03 16:53:32 0 72
Telangana
పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ :
సికింద్రాబాద్/సికింద్రాబాద్. సికింద్రాబాద్..   కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం...
By Sidhu Maroju 2025-07-26 08:15:12 0 852
Andhra Pradesh
Chandrababu Naidu: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను మించిన గమ్యస్థానం లేదు: దావోస్‌లో సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను మించిన గమ్యస్థానం లేదు:...
By Pagadala Venkateswar 2026-01-21 06:32:56 0 138
Andhra Pradesh
వంగవీటి మోహనరంగా కు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాళి
విజయవాడ 26-12-2025   ప్రచురణార్ధం   *వంగవీటి రంగా కు మాజీ మంత్రి వెలంపల్లి...
By Rajini Kumari 2025-12-26 09:50:59 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com