పుంగునూరు: చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ కొత్తూరు మురళి

0
62

రూరల్ సిఐ సాయి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 2న సోమల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద గన్న రెడ్డమ్మ అనే మహిళ మెడలోని బంగారు గొలుసును తస్కరించి, ద్విచక్ర వాహనంలో పరారైన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో, సీసీ కెమెరాల పరిశీలన అనంతరం, గురువారం సోమలలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 గ్రాముల బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
దినకర్ నగర్‌లో పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ సందర్శన .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని దినకర్ నగర్, రోడ్ నం. 20లో మాజీ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-04-04 08:20:57 0 265
Andhra Pradesh
అడవి పంది ఢీకొన్న దివ్యచక్ర వాహనం ఇద్దరు కన్నడ భక్తులకు తీవ్ర గాయాలు పంది మృతి
అడవి పందిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఇద్దరు కన్నడ భక్తులకు తీవ్ర గాయాలు, పంది మృతి మార్కాపురం...
By Chennaiah Kati 2026-03-14 06:18:17 0 344
Telangana
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆరెకుల సంఘం నాయకులు.,..
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిని కలిసిన ఆరె సంక్షేమ సంఘం నాయకులు ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర...
By Gujile Ramu 2026-04-28 15:10:24 0 108
Telangana
నిజామాబాద్: రేపు పలు ఎరియలాలో విద్యుత్ అంతరాయం
33 కెవి లింక్ లైన్ కరణంగ రేపు(బుధవారం) ఉదయం 8 గం నుండి 11గంటల వారకు ఈ ప్రాంతలో విద్యుత్...
By Sadaq Sadaq 2026-03-31 18:02:31 0 136
Andhra Pradesh
ప్రత్తిపాడులో ఉద్యమి సభ్యత్వాలకు వేగం – అధినేత ఆదేశాలు, నేతల సమన్వయం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం...
By BABJI DADALA 2026-02-24 13:43:43 0 250
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com