పుంగనూరు: ప్రవేశ పరీక్షలో 78 విద్యార్థులు ఎంపిక: ప్రిన్సిపల్

0
65

పుంగనూరు మండలంలోని అడవినాథుని కంట ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలలో 78 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రిన్సిపల్ రమ గురువారం ఈ వివరాలు తెలిపారు. ఈ నెల 12న ఆదివారం జరిగిన ప్రవేశ పరీక్షల ఫలితాలు నేడు వెలువడ్డాయి. పాఠశాలలో మొత్తం 111 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 104 మంది హాజరయ్యారు. వీరిలో 78 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. విడుదలైన ఫలితాలను పాఠశాల నోటీస్ బోర్డులో ఉంచినట్లు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Rajasthan
Teenage Sensation Vaibhav Sooryavanshi Powers Royals’ Victory
Fifteen-year-old batting prodigy Vaibhav Sooryavanshi left spectators completely spellbound in...
By Dunna Jessicaruth 2026-05-20 10:15:54 0 56
Andhra Pradesh
International women's day
ప్రతి ఇంటి వెలుగు, ప్రతి సమాజానికి శక్తి, మన స్త్రీ శక్తి  ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా...
By G k Nookala 2026-03-08 07:10:29 0 125
Telangana
తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్" కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ స్థలాన్ని...
By Chunarkar Jagadeesh 2026-05-08 19:06:17 0 756
Andhra Pradesh
బిజెపి నాయకులు వివాహ కార్యక్రమంలో
ఈరోజు పత్తికొండ బీజేపీ నాయకులు తుగ్గలి నవీన్ రెడ్డి గారి చెల్లెలు వివాహ వేడుకలో పాల్గొని బీజేపీ...
By Boya Dasthagiri 2026-04-26 13:15:36 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com