విజయవాడ దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత

0
109

*విజయవాడ

 

దుర్గగుడికి విద్యుత్‌ సరఫరా నిలిపివేత 

 

 దుర్గగుడికి విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.3.08 కోట్లు

 

విద్యుత్ సరఫరా నిలిపేసిన ఏపీసీపీడీసీఎల్‌ (APCPDCL) అధికారులు 

 

  2023 ఫిబ్రవరి నుంచి బిల్లులు చెల్లించలేదని చెబుతున్న విద్యుత్‌ శాఖ

 

 బకాయిలపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా టెంపుల్ అధికారులు నుంచి రాని స్పందన 

 

హెచ్‌టీ లైన్‌ నుంచి విద్యుత్‌ను నిలిపివేసినట్లు ప్రకటించిన విద్యుత్ అధికారులు

 

 విద్యుత్‌ సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన దుర్గగుడి అధికారులు

 

 సోలార్‌ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వినియోగిస్తున్న అధికారులు

 

ఉత్పత్తి అయిన విద్యుత్‌ను APCPDCL నమోదు చేయలేదని అంటున్న దేవస్థానం అధికారులు

Search
Categories
Read More
Andhra Pradesh
మార్చి 16 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ (APOSS - 2026) 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని :జిల్లా జాయింట్ కలెక్టర్ భావన.,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కేంద్రాలు,  పరీక్షలు జరిగే...
By Gadiyapudi Narendra 2026-02-17 15:50:05 0 33
Andhra Pradesh
వాట్సాప్ ద్వారా సేవలు : కర్నూలు డిఐజీ
కర్నూలు :కర్నూలు జిల్లా...వాట్సాప్ గవర్నెన్స్  ‘మన మిత్ర’లో  FIR...
By Hari Krishna 2026-01-06 00:04:49 0 115
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com