విజయవాడ దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత

0
158

*విజయవాడ

 

దుర్గగుడికి విద్యుత్‌ సరఫరా నిలిపివేత 

 

 దుర్గగుడికి విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.3.08 కోట్లు

 

విద్యుత్ సరఫరా నిలిపేసిన ఏపీసీపీడీసీఎల్‌ (APCPDCL) అధికారులు 

 

  2023 ఫిబ్రవరి నుంచి బిల్లులు చెల్లించలేదని చెబుతున్న విద్యుత్‌ శాఖ

 

 బకాయిలపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా టెంపుల్ అధికారులు నుంచి రాని స్పందన 

 

హెచ్‌టీ లైన్‌ నుంచి విద్యుత్‌ను నిలిపివేసినట్లు ప్రకటించిన విద్యుత్ అధికారులు

 

 విద్యుత్‌ సేవలకు అంతరాయం లేకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన దుర్గగుడి అధికారులు

 

 సోలార్‌ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వినియోగిస్తున్న అధికారులు

 

ఉత్పత్తి అయిన విద్యుత్‌ను APCPDCL నమోదు చేయలేదని అంటున్న దేవస్థానం అధికారులు

Search
Categories
Read More
Andhra Pradesh
అయ్యప్ప స్వామి టెంపుల్ లో మెట్లపడిపూజ
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం ఎర్రాతివారిపల్లిలోని అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి...
By Kothuru Murali 2025-12-28 09:39:47 0 136
Telangana
ప్రజల కోసం క్షేత్రస్థాయిలోకి... పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని డేవిడ్స్ కిచెన్ సమీపంలో కొనసాగుతున్న టీ జంక్షన్...
By Sidhu Maroju 2026-03-13 09:00:18 0 107
Andhra Pradesh
అనుచిత పోస్టులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదు.
మదనపల్లికి చెందిన కార్ల వ్యాపారి ఖాదరవల్లి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్వాతంత్ర్య సమరయోధుడు వీర...
By Pagadala Venkateswar 2026-03-31 03:32:22 0 60
Telangana
‎టి 20 ఇండియా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఓ యువ కాంగ్రెస్ నాయకుడు
‎నిన్న జరిగిన ఇండియా,న్యూజిలాండ్ టి 20 క్రికెట్ మ్యాచ్ చూసెందుకు కుతుబుల్లాపూర్...
By Ponnala Srinivasrao 2026-03-09 11:58:35 0 241
Andhra Pradesh
పుంగనూరు డివిజన్లో 34 వేల బస్తాల యూరియా పంపిణీ
పుంగనూరు సబ్ డివిజన్ పరిధిలోని 8 మండలాలలో జనవరి 10 నాటికి 34,811 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు...
By Kothuru Murali 2026-01-13 09:07:30 0 119
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com