ఆర్బిఐ కీలక నిర్ణయం డబ్బులు కట్టయ్యేముందె సిగ్నల్

0
143

ఆర్బీఐ కీలక నిర్ణయం..డబ్బులు కట్ అయ్యే ముందే అలర్ట్*

 

డిజిటల్ చెల్లింపుల భద్రతకు RBI 'ఈ-మ్యాండేట్ ఫ్రేమ్వర్క్ 2026' తెచ్చింది. ఇకపై అకౌంట్ నుంచి డబ్బు కట్ అయ్యే 24 గంటల ముందే కస్టమర్ కు అలర్ట్ వస్తుంది. రిజిస్ట్రేషన్ టైమ్ లో ఒకసారి ఓటీపీ ఇస్తే చాలు తర్వాత ₹15 వేల వరకు ఆటోమేటిక్ గా పేమెంట్స్ జరుగుతాయి. ఇన్సూరెన్స్, MF బిల్లులకు ఈ లిమిట్ ₹ లక్ష వరకు ఉంటుంది. యూజర్లు ఎప్పుడైనా మ్యాండేట్ ను రద్దు చేసుకోవచ్చు. దీనికి బ్యాంకులు ఛార్జీలు వసూలు చేయొద్దు అని ఆర్బీఐ తెలిపింది.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: రైతులు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ,...
By Pagadala Venkateswar 2026-02-04 07:18:31 0 123
Delhi - NCR
Revolutionizing Recovery: Advanced Neuro-Center Opens in Delhi
In a major boost to the city’s healthcare infrastructure, Lupin launched Atharv Ability in...
By Dunna Jessicaruth 2026-05-15 08:08:00 0 35
Telangana
“⚠️ Online Scam Alert – మీ డబ్బు సురక్షితంగా వుంధా!?
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కొత్త కొత్త పద్ధతులతో సైబర్...
By Thokala Sivaji 2026-03-24 08:37:14 0 752
Andhra Pradesh
ఆయుష్ శాఖ సమా వేశం
విశాఖ పట్నం కృష్ణా లో ఉన్న జిల్లా పరిషత్ నగర్ ఏ హే చ్ వై యస్. ప్రోగ్రాం ఉదయం 10 గంటల నుంచి...
By Mobbu Venkatramana 2026-01-27 15:59:56 0 536
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com