RTI చిలుకూరు మండల అధ్యక్షుడిగా నూకపంగు వినోద్ ఎన్నిక
Posted 2026-04-23 11:49:06
0
162
సూర్యాపేట జిల్లా
చిలుకూరు మండల కేంద్రంలో గురువారం సమాచార హక్కు రక్షణ చట్టం 2005 చిలుకూరు మండల నూతన కమిటీ ని కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం అంజి, కోదాడ మండల గౌరవ సలహాదారు అమరబోయిన వీరబాబు, బత్తుల శీను ఆధ్వర్యంలో చిలుకూరు మండలం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. చిలుకూరు మండల ఆర్టిఐ ప్రెసిడెంట్- నూకపంగు వినోద్
వర్కింగ్ ప్రెసిడెంట్- కందుకూరు వంశీ క్రిష్ణ
వైస్ ప్రెసిడెంట్-మండవ వీరబాబు
జనరల్ సెక్రటరీ-మల్లెపంగు ఉపేందర్
జాయింట్ సెక్రెటరీ-కందుకూరి కృష్ణమూర్తి
ఆర్గనైజర్-షేక్ మీరా
కో ఆర్గనైజర్-కోల శ్రీను
కోఆర్డినేటర్-సిద్దెల రాజు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏప్రిల్ 25-26న అన్నమయ్య జిల్లా జర్నలిస్టుల ఎన్నికలు.
మదనపల్లెలో ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ (ఎలక్ట్రానిక్ మీడియా) అన్నమయ్య...
MOA Agreement Defines Your Company’s Legal Foundation
A Memorandum of Association (MOA) is a fundamental legal document that defines a company's...
MB కెనాల్ నూతన వంతెన పనులు ప్రారంభం
చిలుకూరు మండల కేంద్రం నుంచి బేతవోలు గ్రామం వెళ్లే ప్రధాన రహదారిపై నాగార్జునసాగర్ ఎడమ కాలువ...
విజయవాడ అంటేనే విద్యల వాడ ఎంపీ కేసినేని శివనాథ్
*ప్రెస్ నోట్*
*30-5-2026*
*విజయవాడ అంటేనే విద్యలవాడ - ఎంపీ కేశినేని శివనాథ్*...
See ntr statue open in Karnataka sindanoor.
సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్
రాయచూర్ జిల్లా...