పుంగనూరు ఆసుపత్రి తెరుచుకోలేదు, రోగుల ఆందోళన

0
60

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని టిటిడి కల్యాణ మండపం వద్ద ఉన్న ఏరియా ఆసుపత్రి ఉదయం 9 గంటలు దాటినా తెరుచుకోకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షుగర్ టెస్ట్ కోసం ఉదయమే రమ్మని చెప్పి, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఇదే ఆలస్యం జరుగుతోందని, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం
*Press Release*   *అన్నదాతకు భరోసాగా కూటమి ప్రభుత్వం*   *46.85 లక్షల రైతుల...
By Rajini Kumari 2026-03-14 11:31:54 0 163
Andhra Pradesh
మున్సిపల్ వార్డుల పునర్విభజన గడువు పెంపు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.
ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి...
By Pagadala Venkateswar 2026-04-08 06:03:02 0 135
Telangana
బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి గెలుపు కోరుతూ జోరుగా ఎన్నికల ప్రచారం.|
హైదరాబాద్:  జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా యూసుఫ్ గూడ డివిజన్ వెంకటగిరి కాలనీ లో...
By Sidhu Maroju 2025-11-01 18:49:58 0 232
Telangana
నిజామాబాద్
పశ్చిమ బెంగాల్ నేల మార్పు కోరుకుంది.. అస్సాం స్థిరత్వాన్ని ఎంచుకుంది.. పుదుచ్చేరి కూటమిశక్తికి...
By Sadaq Sadaq 2026-05-05 07:45:12 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com