అన్నమయ్య: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రచారం

0
66

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని విద్యార్థులతో రూపొందించిన ప్రచార గేయం అందరినీ ఆకట్టుకుంటోంది. అన్నమయ్య జిల్లా పుల్లంపేట(M) దలవాయిపల్లి ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రమణ పాఠశాల అడ్మిషన్ కోసం.. విద్యార్థులచేత పాట రూపంలో ప్రచార గేయాన్ని విడుదల చేశారు. వేలవేల వెన్నెలంతా అనే పాటను ప్రభుత్వ పాఠశాలలో వివిధ కార్యక్రమాలకు అన్వయించి, విద్యార్థులు పాడటం అందరినీ ఆకట్టుకుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఐహెచ్ఆర్సి జెనీవా జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా న్యాయవాది రాజేశ్వరి
చీరాల:  అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్  ఐ హెచ్ ఆర్ సి జెనీవా ఇండియన్ నేషనల్...
By Gadiyapudi Narendra 2026-02-03 05:14:09 0 157
Andhra Pradesh
పులిచెర్ల: ఊపిరి పీల్చుకున్న రైతులు
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న జంట ఏనుగులు శుక్రవారం పాకాల మండలంలోని...
By Kothuru Murali 2026-01-31 11:10:00 0 132
Andhra Pradesh
మదనపల్లె: సైబర్ మోసాల అడ్డాగా మార్చుకున్న కేటుగాళ్లు.
మదనపల్లె కేంద్రంగా జరుగుతున్న సైబర్ మోసాలపై దర్యాప్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు బుధవారం...
By Pagadala Venkateswar 2026-03-05 03:44:21 0 97
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :నారా లోకేష్‌ను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసుల నాయుడు
అన్నమయ్య జిల్లా సోమల మండలం, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసుల నాయుడు విజయవాడలో నారా...
By Kothuru Murali 2026-02-07 06:43:36 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com