మదనపల్లి లో అనుమతుల్లేని ఎగ్జిబిషన్పై నిరసన.
Posted 2026-04-21 13:44:16
0
96
మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లి ఆర్ఆర్ గార్డెన్స్లో నిర్వహిస్తున్న సిగ్నేచర్ ఎగ్జిబిషన్కు మున్సిపల్ అనుమతులు లేవని క్లాత్ రెడీమేడ్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం నిరసన తెలిపారు. అనుమతులు లేకుండా ఎగ్జిబిషన్ నిర్వహించడం సరికాదని, నిర్వాహకులు అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Sentinel of Integrity: Dr. Arshinder Singh Chawla
Unyielding Integrity: How Dr. Arshinder Singh Chawla’s Visionary Leadership is Redefining...
అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన: ఫైర్ ఆఫీసర్ శివప్ప.
మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప గురువారం సొసైటీ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు...
రాష్ట్రంలోని అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా పెద్దకడబూరు పోలీస్ స్టేషన్ : కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లాలోని పెద్ద కడబూర్ పోలీస్ స్టేషన్ రాష్ట్రం లోనే అత్యుత్తమ...
BC సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా రెడ్డప్ప,సుబ్రహ్మణ్యం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో అన్నమయ్య...
మే 1న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికలు
విశాలో మే 9,10 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలను మే 1న...