"ఎమ్మెల్యే చేతుల మీదుగా 'వారాహి టీ ప్యాలెస్' ప్రారంభోత్సవం.|

0
122

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని జొన్నబండలో 'శ్రీ వారాహి టీ ప్యాలెస్' ఘనంగా ప్రారంభమైంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ఈ నూతన టీ షాపును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి టీ రుచులు అరుదుగా లభిస్తాయని టీ చాలా రుచికరంగా ఉందని కితాబు ఇచ్చారు. నాణ్యమైన సేవలు అందించే ఇలాంటి వ్యాపారాలు మరిన్ని రావాలని, యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు. షాపు యజమాని రాచకొండ వెంకటేష్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

యజమాని వెంకటేష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చేతుల మీదుగా తమ టీ ప్యాలెస్ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని, కస్టమర్లకు నాణ్యమైన రుచిని అందిస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డోలి రమేష్, చెలిమెల మహేష్, నార్ల సురేష్‌తో పాటు స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ మున్సిపల్ స్టేడియంలోని టెన్నిస్ విజేతలకు బహుమతులు
*ఖేలో ఇండియా, అస్మిత సాఫ్ట్ టెన్నిస్ లీగ్ (సౌత్ జోన్) విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం.*...
By Rajini Kumari 2026-01-19 11:35:06 0 134
Andhra Pradesh
ఇచ్ఛా పురం నుండి తిరుమల వరకు సైకిల్ యాత్ర
ఇచ్చాపురం న కు చెందిన ప్రసాద్ అనే యువకుడు సైకిల్ యాత్ర ఇచ్ఛాపురం నుండి తిరుమల వరకు...
By Mobbu Venkatramana 2026-02-10 12:16:56 8 2K
Telangana
జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు;
నిర్మల్ జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ...
By Mittapelli Saketh 2026-01-01 11:12:20 0 427
Telangana
Issues with Hostels in KPHB Nowadays.
There are Lots of Girls and Boys Hostels coming Up in Kphb area nowadays. The Land owners are...
By Terli Ashok 2026-01-05 10:01:10 2 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com