కానిస్టేబుల్ పై దాడి చేసిన ఇసుక మాఫియా

0
123

కోదాడ నియోజకవర్గంలోని మోతే మండలం రాయకుంట తండా వద్ద అక్రమ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న కానిస్టేబుల్ కృష్ణంరాజుపై దుండగులు దాడికి తెగబడ్డారు, విధి నిర్వహణలో ఉన్న ఆయనపై ఇద్దరు డ్రైవర్ల విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి, గాయపడిన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మోతే పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు ఎస్సై మీడియా వారికి తెలియజేయడం జరిగింది. 

Search
Categories
Read More
Andhra Pradesh
సృజనాత్మక సాంస్కృతిక చైర్ పర్సన్ పోడవటి తేజస్విని గారిని కలిసిన గాలివీడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
ఈరోజు మంగళగిరిలో జరిగిన ఒక కార్యక్రమంలో సృజనాత్మక మరియు సాంస్కృతిక చైర్పర్సన్ పొడవటి తేజస్విని...
By Benguluri Madhubabu 2026-02-11 10:06:32 0 241
Andhra Pradesh
మధుర వాడ లో ఏ ఐ ఐ సి డయాసిస్ సమావేశం
  విశాఖ ప ట్న ము నందు మ దు ర వాడ లో ఇండియా ఇండిపెండెంట్ చ ర్సెస్ డ యోసిస్ స మావేశం శ ని వారం...
By Mobbu Venkatramana 2026-01-24 08:29:30 0 511
Andhra Pradesh
విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి వేడుకలు జనసేన కార్యాలయం భవానిపురం లో ఘనంగా నిర్వహించారు
విజయవాడ, NTR జిల్లా,  భవానిపురం    స్వతంత్ర సమరయోధుడు ,ఆమరజీవి పొట్టి...
By Rajini Kumari 2025-12-15 11:05:34 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com