జాఫర్, రమేష్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

0
241

అయ్యప్ప సేవా సమితి సేవలు అదర్శనీయం

మజ్జిగ పంపిణీ చేసిన జాఫర్.రమేష్

నందిగామ,ఏప్రిల్,20,(భారత్ అవాజ్ ): వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా కృషి చేస్తున్న అయ్యప్ప సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమని ఎండి జాఫర్ ప్రశంసించారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నందిగామ ఆర్టీసీ బస్టాండ్ లో సోమవారం మజ్జిగ పంపిణి కార్గో ఏజెంట్ ఆన్లైన్ రిజర్వేషన్ కౌంటర్ నిర్వాహకులు ఎండి జాఫర్ గురుస్వామి కొప్పు రమేష్ బాబు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప సేవా సమితి నిర్వహకులు నిత్యం చేస్తున్న కార్యక్రమాలు సేవకు నిదర్శనమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నిర్వహకులు, తదితరులు పాల్గోన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కొంత ప్రైవేటీకరణతో ఆర్టీసీకి ఊరట ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ
Avja కృష్ణా    కొంత ప్రైవేటీకరణతోనే ఆర్టీసీకి ఊరట: ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ...
By Rajini Kumari 2026-05-16 14:59:26 0 64
Telangana
గుండయ్య చెప్పినట్టు....‎డబ్బులు ఊరికే రావుకదా !!??
వారం నుండీ చాలా ఆశ్చర్యకరమైన, నమ్మశక్యం కాని వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తావుంది.......
By Ponnala Srinivasrao 2026-04-29 04:04:19 0 88
Andhra Pradesh
నందిగామలో కోనేరుకు పూర్వ వైభవం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ
నందిగామ,పాత బస్టాండ్ లో ఉన్నటువంటి పురాతనమైన కోనేరు పుష్కరిణి చుట్టూతా ఉన్న ఆక్రమణలను హైకోర్టు...
By Patan Khuddus 2026-04-29 15:32:50 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com