వైసీపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యం: గంగోలు శ్రీనివాసరావు

0
258

వైసీపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యం : గంగోలు శ్రీనివాసరావు 

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ని కలిసిన వైసీపీ నేత గంగోలు శ్రీనివాసరావు 

నందిగామ ఎన్టీఆర్ జిల్లా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గంగోలు శ్రీనివాసరావు ప్రజల్లో వైసీపీ పార్టీ బలోపేతంపై సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలం అవుతారని, అందరూ ఐక్యంగా పనిచేసి పార్టీని బలపరిచారని మాజీ ఎమ్మెల్యే మందు తోక జగన్ మోహన్ రావు.... అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత గంగోలు శ్రీనివాసరావు ప్రతి నియోజక వర్గం వైఎస్ఆర్సీపీ సంస్థగతాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుని, నియోజకవర్గస్థాయి సమావేశాలతో మరింత బలోపేతం చేసి ప్రతి గ్రామం ప్రతి డివిజన్ స్థాయి నిర్మాణ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన కార్యదర్శులుగా పనిచేస్తున్నామని, గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత కల్పించి కష్టపడి పనిచేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గంలో వైసిపి పార్టీ మరింత బలపడి భారీ మెజార్టీతో గెలవబోతుందని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
భార్యపై భర్త పైశాచిక దాడి – ఇటుకలతో విచక్షణారహితంగా దాడి.
మదనపల్లె కుమారపురంలో గురువారం రాత్రి ప్రేమ వివాహం చేసుకున్న భార్య ఉమాదేవి (23)పై భర్త పవన్...
By Pagadala Venkateswar 2026-03-06 02:58:03 0 105
Andhra Pradesh
గవినివారిపాలెం లో న్యాయ విజ్ఞాన సదస్సు*
చీరాల మండలం లోని గవినివారి పాలెం గ్రామం నందు ఒంగోలు ఇందిరా ప్రియధర్సిని న్యాయ కళాశాల ఆధ్వర్యం లో...
By Vadlamudi NagaVenkat 2026-04-17 05:23:39 0 161
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద "జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి గారి, జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి" డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
🎤కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): తెలంగాణ రాష్ట్ర...
By Chunarkar Jagadeesh 2026-05-23 01:43:53 0 144
Andhra Pradesh
శ్రీ శక్తి అమ్మ స్వామి ఆశీర్వాదాలు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
తమిళనాడులోని వేలూరు లో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ సృష్టికర్త శ్రీ శక్తి అమ్మ...
By Benguluri Madhubabu 2026-04-18 14:08:27 0 153
Andhra Pradesh
గూడూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ
కర్నూల్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్. జె బాబు ప్రసాద్ కి కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్...
By mahaboob basha 2025-11-30 01:20:28 0 521
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com