వైసీపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యం: గంగోలు శ్రీనివాసరావు
వైసీపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యం : గంగోలు శ్రీనివాసరావు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ని కలిసిన వైసీపీ నేత గంగోలు శ్రీనివాసరావు
నందిగామ ఎన్టీఆర్ జిల్లా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గంగోలు శ్రీనివాసరావు ప్రజల్లో వైసీపీ పార్టీ బలోపేతంపై సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలం అవుతారని, అందరూ ఐక్యంగా పనిచేసి పార్టీని బలపరిచారని మాజీ ఎమ్మెల్యే మందు తోక జగన్ మోహన్ రావు.... అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత గంగోలు శ్రీనివాసరావు ప్రతి నియోజక వర్గం వైఎస్ఆర్సీపీ సంస్థగతాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుని, నియోజకవర్గస్థాయి సమావేశాలతో మరింత బలోపేతం చేసి ప్రతి గ్రామం ప్రతి డివిజన్ స్థాయి నిర్మాణ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన కార్యదర్శులుగా పనిచేస్తున్నామని, గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత కల్పించి కష్టపడి పనిచేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గంలో వైసిపి పార్టీ మరింత బలపడి భారీ మెజార్టీతో గెలవబోతుందని తెలిపారు.
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy