కేంద్ర కేబినెట్ భేటీ

0
82

*కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు*

 

*ఏపీలో పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు*

 

*రాత్రి 8.30గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న..ప్రధాని మోడీ*

 

రాజమండ్రి-విశాఖ 3,4 రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం.

 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2శాతం డీఏ పెంపు.

 

ప్రధాని గ్రామీణ సడక్‌ యోజన మూడేళ్ల పాటు పొడిగింపు.

 

భారత్‌ మారిటైమ్‌ ఇన్సూరెన్స్‌ పూల్ ఏర్పాటుకు ఆమోదం.

 

పూల్‌ ఏర్పాటు కోసం రూ.12,980 కోట్ల నిధులు.

 

కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు కనెక్టివిటీ.

 

పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు కేటాయింపు.

 

198 కిలోమీటర్ల మేర కారిడార్‌ ఏర్పాటు.

 

గోదావరిపై 4.3 కి.మీ మేర వంతెన నిర్మాణానికి ఆమోదం.

Search
Categories
Read More
Andhra Pradesh
15 మంది గంజాయి వినియోగం మరియు విక్రయదారుల అరెస్ట్.
* 15 మంది గంజాయి వినియోగం మరియు విక్రయదారుల అరెస్ట్. * మంగళగిరి, విజయవాడ, దుగ్గిరాల, కాజా...
By John Baji 2026-01-21 11:17:44 0 194
Andhra Pradesh
పాదాచారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతిముగ్గురికి తీవ్ర గాయాలు
పాదాచారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతి  ముగ్గురికి తీవ్ర గాయాలు మార్కాపురం జిల్లా.......
By Chennaiah Kati 2026-03-05 03:26:00 0 251
Andhra Pradesh
కేరళ రాజధాని త్రివేండ్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 56 మంది గెలుపు
*కేరళ* రాజధాని *త్రివేండ్రం* (తిరువనంతపురం) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో *56* మంది...
By Rajini Kumari 2026-02-10 10:35:15 0 150
Andhra Pradesh
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఉక్కు పాదం విజయవాడలో కఠిన ఆంక్షలు
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఉక్కుపాదం.. విజయవాడలో కఠిన ఆంక్షలు   నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను...
By Rajini Kumari 2025-12-29 08:38:01 0 126
Andhra Pradesh
ఐడి కార్డులు డౌన్లోడ్ ప్రకారం వేగవంతం చేయాలి - కరణం వెంకటేష్
 చీరాల మండలం రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు మండల పార్టీ అధ్యక్షులకు,పట్టణ పార్టీ...
By Vadlamudi NagaVenkat 2026-04-24 04:14:24 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com