విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభకు బాపట్ల ఎస్పీ అభినందించారు.

0
169

iGOT లొ అత్యధిక శిక్షణ తరగతులు పూర్తి చేసిన 8 మంది పోలీసులు, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 3 వేరువేరు మహిళా మిస్సింగ్ కేసులను చేదించిన శక్తీ బృందం సభ్యులుకు శనివారం స్థానిక క్యాంప్ కార్యాలయాల సమావేశ హాలు నందు నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో వీరికి ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ స్వయంగా అందజేసినారు.

 

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన రేపల్లె, చీరాల సబ్ డివిజన్ ల శక్తీ బృందం కానిస్టేబుల్ లు వై.గోపీనాథ్, కె.సుబ్బారావు లను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు.

 

 

 వేటపాలెం పోలీస్ స్టేషన్ లలో నమోదైన 2013, 2015 సంవత్సరాలకు చెందిన రెండు వేర్వేరు మహిళా మిస్సింగ్ కేసులను కె. సుబ్బారావు లు ట్రేస్ చేసి బాధితుల ఆచూకీ కనుగొన్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రిన్సిపాల్ ను సత్కారించిన అధ్యాపకులు
మహబూబాబాద్/కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల...
By Bittu Bittu 2026-02-03 13:57:12 0 322
Telangana
అన్నా ఏమైందే నా ఓటు మీ వార్డ్ లోనే ఉంది
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో ఎన్నికల్లో ఓటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ...
By Prashanth Goindla 2026-02-08 06:26:01 0 312
Andhra Pradesh
సి. టి. ఎం. వద్ద ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఇద్దరు మృతి.
మదనపల్లె మండలం సి.టి.ఎం. కంకర ఫ్యాక్టరీ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-04-09 14:52:21 0 71
Andhra Pradesh
ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసాగిల్
AP హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్   AP హైకోర్టు నూతన CJగా జస్టిస్ లీసా గిల్ను...
By Rajini Kumari 2026-02-27 11:17:17 0 100
Telangana
స్టేడియాలు ఓపెన్ పబ్‌లా?.. కాన్సర్ట్‌ల తర్వాత చెత్త రాజ్యం.|
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో క్రీడా మైదానాల వినియోగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి....
By Sidhu Maroju 2026-04-02 07:57:24 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com