నిజామాబాద్: హిందీసమలేన కరయక్రమం
Posted 2026-04-18 14:57:35
0
91
నిజామాబాద్: ఆర్ఎస్ఎస్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అఖిల భారత దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కంటేశ్వర్ బస్తి హిందూ సమ్మేళన కార్యక్రమం 21 మంగళవారం రోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ నీలకంటేశ్వర ఆలయంలో జరగబోయే హిందూ సమ్మేళన కార్యక్రమం గురించి ఇంటింటికీ ప్రచార కార్యక్రమంలో భాగంగా రైల్వే కమాన్ శాస్త్రి గణేష్ మండపం నుండి ప్రారంభమై బ్యాంకు కాలనీ కురుమ కాలనీ వరకు కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ నాగోల్ల లక్ష్మీనారాయణ గారు మరియు హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు గంగుల విజయ గారు కార్యదర్శి నాగోల రవి గారు మరియు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
అన్నమయ్య జిల్లాలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రితో కలిసి మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో...
గూడూరు బస్టాండ్ సర్కిల్ నందు 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని ధర్నా... కార్మికుల ను విస్మరిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పతనం ఖాయమని హెచ్చరిక,..,(సీఐటీయూ)
మే డే స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరుతూ గూడూరులో...
ఎస్ఓటి పోలీసుల దాడులు, రెండు లక్షల విలువ చేసే క్రాకర్స్ సీజ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతి నగర్ కాలనీలోనీ ఓ ఇంట్లో...